19, అక్టోబర్ 2009, సోమవారం

ప్రతీ రాత్రి శోభనరాత్రి

ప్రతి రాత్రి శోభన రాత్రి


ప్రతి గ్లాసు పాల గ్లాసు

బ్రతుకంతా ప్రతి నిమిషం పాప లాగ సాగాలి



నీలో నాదేమో కదిలి ,నాలో నీదేమో మెదిలి

లోలోన మల్లె పొదలా జ్యూసెంతో విరిసి విరిసి

మనకోసం ప్రతినిమిషం రణరంగం కావాలి



వొరిగింది కుర్ర కుంకా ఆవేశం తాళ లేక

విరజాజి తీగ లాగ వొడిలింది నా మగసిరంతా

నను జూచి నిను జూచి మా ఆవిడేమో వగచింది

ప్రియా , ప్రియా

మీ ఆయన కథేమో ముగిసింది.

ప్రతి రాత్రి శోభన రాత్రి

ప్రతి గ్లాసు పాల గ్లాసు

16, అక్టోబర్ 2009, శుక్రవారం

వయసు బయట పెట్టిన పుల్లైస్

హాలు మద్యలో ఉయ్యాల బల్ల మీద ఊగుతూ పాలైస్ చీకుతూ తింటున్నాడు కాగడా.



ఇంతలొ శిష్యురాలు ఊపుకుంటూ అడుగుపెట్టింది (చేతుల్లెండి. మీరేమనుకున్నారు?).



"రా రా" పిలిచాడు కాగడా.



ఏంటి గురూగారు. చిన్న పిల్లాడిలా ఐస్ తింటూ ఉయ్యాల ఊగుతున్నారు ?



ఏం లేకపోతె నిన్ను ఊపమంటావా ఉయ్యాల?



ఛీ ఎంటా మాటలు?



పోనీ నువ్వే ఊగుతావా? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. రాగం అందుకున్నాడు కాగడా.



అబ్బబ్బ. మీకెప్పుడూ అదే ధ్యాస బాబూ.



అదేంటో నువ్వు తక్కువ తిన్నట్టు. ఊఁ. ఏంటి కబుర్లు.



"పుల్లైసు పాలైసు అని నిన్ననే ఒకాయన రాసాడు. అబ్బో ఎంతమంది ఎగబడి కామెంటారో." వింతగా చెప్పింది శిష్యురాలు.



విరగ బడి నవ్వాడు కాగడా.



పిచ్చిదానా. ఆ కామెంటిన వాళ్ల వయసులు ఎంతుంటాయో తెలుసా నీకు.



తెలీదు మీరు చెప్పండి.



కనీసం ఫార్టీ ప్లస్ ఉంటాయి.



నేన్నమ్మను.



అదే మండుద్ది. పుల్లైసు పాలైసు తినాలంటే కనీసం పదేళ్ళు ఉండాలా? అవి రావటం మానేసి ఓ ముప్పై ఏల్లైందా? కలిపి చూడు నలభై కాలే? అడిగాడు కాగడా.



నిజమే గురూ గారు. అంటే ఆ కామెంట్లు రాసినోల్లంతా ముదురు ఆంటీసు, అంకుల్సు అన్నమాట.



ఆ అద్ది ఇప్పుడేలిగింది ట్యూబులైటు. ఇంతకీ ఆళ్ళ పేర్లు చెప్పవే. ఇంటా.



ఆ. అందరూ తెలిసినోల్లె బాసూ. సుభాడ్ర్ , త్రిశ్న్, శ్రావ్య్ ,సూజాట్ ,నేస్తన్ ,రమని , ఉశ్ ,పరిమలన్ ,లక్శ్మీ ,భావన్ , ఇలా అందరూ బాల్యం లో పుల్లతో తమకు వున్న అనుభందాన్ని చెప్పుకున్నారు . తమ బాల్యం లో కూడా అవి చీకుతూ ఎలా ఎంజాయ్ చేసింది సవివరం గా ఆవేశం లో రాసేసుకున్నారు .



కాని వాళ్ళు చెప్పుకోకుండానే బయట పడిన విషయం ఏంటంటే వాళ్ళంతా 40 ప్లస్సు అని లేదా 40 కి దగ్గర గా వున్నారని . ఐస్ పుల్ల చీకాలంటే కనీసం ఎనిమిదేళ్ళు వేసుకున్నా , పుల్ల ఐస్ లు పోయి ముప్పై పైనే అయ్యింది

కదన్న ,అంచేతా అందరూ ప్రౌడలే నన్నమాట.



బలే కనిపెట్టావ్ బాసూ.



"ఆ. అదే మరి మన తెలివంటే." గర్వం గా మీసం కేలేసాడు కాగడా. "అందరూ నాలా ఎన్నేల్లోచ్చినా ముప్పైలోనే ఉండాలంటే కుదర్దు కదమ్మా మరి ?



నువ్వు రోజూ అమృతం ఎస్తావ్ గాబట్టి నీకు ముప్పై లో వయసు ఫ్రీజయి పోయింది. గోముగా అంది శిష్యురాలు.



ఇక్కడింకో పాయింటుంది. రహస్యం చెప్తున్నట్టు గుసగుసలాడాడు కాగడ.



ఏంటది. తనూ గొంతు తగ్గించి అడిగింది.



చత్వారం వచ్చిన ఛిన్ని చిన్నగా కనబడటం కోసం తెలివి గా పుల్ల ఐస్ మీద కామెంట్ పెట్ట లేదు . కవితలు రాసే కావ్యార్పిత కూడా తెలివిగా తప్పుకుంది.ఇక 50 ప్లస్సు సీనియర్ కళ్ళజోడు బ్లాగర్లకి పుల్ల మీద గాని , ఐస్ మీద గాని ఇంట్రెస్ట్ నశించడం చేత గమ్మునై పోయారు . నవ్వుతూ చెప్పాడు కాగడా.



అమ్మ గురూ ఇందులో ఇంత మతలబుందా? బోలెడంత ఇదై పోయింది శిష్యురాలు.



ఆ మరేతనుకున్నావ్. నీకందుకే లోక జ్ఞానం తక్కువ అనేది. ఇంద పట్టు. అంటూ తన ఐస్ ఫ్రూట్ ను శిష్యురాలి చేతిలో పెట్టాడు కాగడా.



ముందు కెవ్వున కేకేసింది శిష్యురాలు. తర్వాత ఐస్ ఫ్రూట్ ఆనందంగా చీకటం మొదలెట్టింది.

12, అక్టోబర్ 2009, సోమవారం

e బందం .....

"నీ కోసమే నే జీవించునది ,నీ విరహములో నీ ద్యాసలో"-- అని సిని కవి చెప్పినట్టు గా నా కిష్టమైన ఆ బుజ్జికన్న ని వదిలి అన్ని రోజులు వుండవలసినపరిస్థితులు వస్తాయని నేనెప్పుడు అనుకోలేదు .




తప్పని సరి ప్రయాణం , కాదనలేని శోభన కార్యం , చీ ఛి నా మతి చెడ శుభ కార్యం ఏంటో ఇన్ని రోజుల విరహం తో అచ్చు తప్పు తోంది .ట్రైన్ కి కార్ తీసుకుని బావ వచ్చాడు , చినప్పుడంతా ఆడుకున్న ఆ పచ్చటి పొలాలు ,జీళ్ళు కొనుక్కుని కాకి ఎంగిలి చేసుకుని తిన్న కిళ్ళి కొట్టు చూసి బావ ''ఉష నీకు ఆ రోజులు గుర్తు వున్నాయా?మన కాకి ఎంగిలి జీళ్ళు '' అంటు ఏదో చెప్పుకు పోతున్నాడు .



నాకు విసుగ్గా వుంది మాటి మాటికి నేను తడిమే ఆ భుజ్జి గాడే గుర్తు వస్తున్నాడు .

'' నాకు గుర్తు లేవు , చెత్త విషయాలు నేను గుర్తు పెట్టుకోను '' సూటిగానే తగిలిందేమో బావకి మళ్ళి నోరు ఎత్తకుండా డ్రైవ్ చేస్తున్నాడు .ఇప్పటికే యిరవై నాలుగు గంటలై పోయింది దాన్ని ముట్టుకుని .



ఇంతలొ పెళ్లి మండపం రానే వచ్చింది .ఎవరి హడావిడిలో వాళ్ళు వున్నారు .నా కళ్లు మాత్రం దూరం గా లాప్ మీద పెట్టుకుని టాప్ లేపుస్తున్న అతని మీదే పడ్డాయి .ఇది కలా నిజమా అనుకుంటూ దగ్గర గా వెళ్లి చుస్తే నిజమే అతనూ నా లాగే బుజ్జి గాన్ని పట్టుకుని కుమ్మేస్తున్నాడు .

దగ్గ రాగా వెళ్లి ''ఏవండి కొంచెం పక్కకి వస్తారా?''

నా పిలుపు విన్న అతనూ కంగారు పడుతూ'' అమ్మో మా శ్రీమతి తో వచ్చానండి పెళ్ళికి , మీ సెల్ నెంబర్ వుంటే ఇవ్వండి కొంచెం టచ్ లో వుందాం ''అంటుంటే



'' అబ్బెబ్బే అలాంటి దాని కోసం కాదండి ,మీ laptop వొకసారి ఇస్తే నా లేటెస్ట్ పోస్ట్ ''ద్వితీయ విగ్నానికి '' ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకోకపోతే పిచేక్కి పోతుందండీ , ప్రతి అరగంట కోసారి చూసుకుని మురిసి పోవడం అలవాటయ్యింది ''



అమ్మో మీకు కూడా బ్లాగ్ ఎటాక్ వచ్చిందా?నాది అదే జబ్బుఏదన్నా కాంట్రవెర్సి టాపిక్ మీద రాసి దాని మీద జనాలు కామెంట్స్ తో కుమ్ముకుంటుంటే చూసి ఆనందిచడం నా అంతర్ముఖం , కాని దురదృష్ట వశాత్తు ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవటం లేదు ''అంటు ఆమెని పైనించి కింద దాక సొంగ కార్చుకుంటూ చూసేస్తున్నాడు



అమ్మో రావు గారు మీరా?మీ సొంగ చూసి గుర్తు పట్టా నా బాధ ఏంటంటే ఈనాడు లో ఆడ బ్లాగర్లు గురించి ఇంతకు ముందు జర్నలిస్టు గా పని చేసి'' వయసులో మాట '' అనే బ్లాగ్ రాసే ఆవిడ నా గురించి వొక్క మాట కూడా రాయకుండా తొట్టి గ్యాంగ్ లీడర్'' గల్ల భోజు '' ఆరుగుర్ని మైంటైన్ చేస్తుందని గొప్ప గా రాసింది .



కేవలం వాళ్ళ గ్యాంగ్ సభ్యుల బ్లాగుల గురించి , వోకతో ఆరో బయట వాళ్ళ బ్లాగుల గురించే రాసారు గాని కాగడా ని అభిమానించే చిన్ని బ్లాగ్ గురించి గాని ,కవితలతో నెట్టుకొచ్చే పద్మార్పిత గురించి గాని ,వోబమా కి నోబెల్ బహుమతి రావడం వెనక రామోజీ కుట్ర అంటూ రాసుకునే ''నాన్నవడి'' బ్లాగర్ గురించి గాని ,కొంతమంది కి మాత్రమె చూపించే ''నేను-టచ్ మీ '' గురించి గాని ,నిహారికా స్వప్న బ్లాగుల గురించి గాని ,''నేస్తం'' నీగురించిమళ్ళి కాగడ ని తిట్టి నప్పుడు చూస్తాం అంటూ ఎందర్నో విస్మరించి ఇంటికి పిలిచి దోసలు తినిపించిన వాళ్ళ ని ఆకాశానికి ఎత్తేసి మిగత వాళ్ళని కుదేసి



అప్రయత్నం గా నా కళ్ళ లో నీళ్ళు వస్తుంటే ఇదే సందనుకుని రావు దగ్గర గా వచ్చేసి హత్తు కున్నంత పని చేసి బాధ పడకండి , గుండె దిటవు చేసుకోండి ,ఆ గల్లభోజు రాబోయే ఆంధ్ర జ్యోతి ఛానల్ లో తన వంటల తో జనాల్ని చంప బోతునట్టు ఇంకెవరన్నా కుతి తీర్చుకోవాలంటే ఈనాడు వదిలేసి ఆంధ్రజ్యోతి లో జాయిన్ అయిన సుమన్ నెంబర్ ఇదిగో చంపుకోండి అంటూ ప్రకటించేసింది అంటూ నా కళ్లు తుడవ బోతుంటే చటుక్కున తప్పుకున్న కాబట్టి సరి పోయింది లేక పొతే అప్పుడే అక్కడకి వచ్చిన మా వారు చూసుంటే పెళ్లి లో పెద్ద రాద్దంతమే అయ్యేది .



ఎట్ట కేలకు అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వెళ్లి పోదమనుకుంటుంటే అయ్యో ఇంత దూరం వచ్చాక ఆ శోభనం కూడా చేయించి వెళ్ళండి అంటే మా అయన తెగ వుత్సాహ పడి పోయి పోనీ అలాగే కానిద్దాం అనేటప్పతకి ఇంకో రోజు ఆలస్యం అయిపోయింది .



ఇంక వొక్క రోజు కుడా ఆగలేను అనుకుంటూ వెంటనే కార్ ఎక్కి , రైల్ ఎక్కి ,ఇంటికోస్తూనే బాత్రూం కి కుడా పోకుండా మా బుజ్జి గాన్ని లేపి వాణ్ణి నొక్కే దాక నా మనసు కుడట పద లేదు . ఇప్పుడు మీకు అర్ధం అయ్యిందనుకుంటా మా బుజ్జి గాడు అదేనండి మనల్ని అందర్నీ ఏ దరి లో వున్నా కలిపి e జబ్బు అంట గట్టిన కంప్యూటర్ కదంబ రావు .

7, అక్టోబర్ 2009, బుధవారం

మరువలేని మూడురాత్రులు

మధ్యానం మూడు గంటలకి ఎందుకో మెలుకువ వచ్చేసింది .




ఇంక నిద్ర పట్టడం లేదు



సాధారణం గా నేను భోజనం చేసాక కచ్చితం గా వొక గంట నిద్ర పోతాను .అటువంటిది ఆ రోజు నాకు అరగంట కే మెలుకువ వచ్చేసింది .గతం లో ఇలా చాల సార్లు జరగటం వెను వెంటనే ఆమె నుంచి ఫోన్ రావడం జరిగేది .



జేబు లో చెయ్యి దూర్చి వొక సారి తడుము కుని చూసుకున్న వుందో లేదో అని...... సెల్లు . నేను చెయ్యి పెట్టడం అది ''లవ్ టు లవ్ మే బేబీ '' అన్న పాటతో మోగడం తో కన్ఫరం అయిపోయింది ఆమె ఫోన్ చేస్తోందని , ఎందు కంటే ఆమె నెంబర్ కే నేను ఆ రింగ్ టోన్ పెట్టుకున్నా .



''మా ఆయన లేరు వెంటనే వచేయ్యి , గంట లో పని అయి పోవాలి '' అది అబ్యర్దనొ?ఆర్డరో?అర్ధం చేసుకునే లోపే ఫోన్ పెట్టేసింది .అయిదు నిమిషాల్లో తయారై ఆమె బెడ్ రూం కి చేరుకున్నా.అప్పుడు మొదలయ్యిన పని మూడు రాత్రుల తర్వాత పూర్తి అయ్యింది .యి మూడు రాత్రులు ఎప్పుడు తిన్నానో ?యెంత తిన్నానో?నాకే తెలిదు .నిద్ర పోయింది కొన్ని గంటలు మాత్రమె .



అసలు వాళ్ళ ఆయనికి తెలీకుండా నాకు ఆ పని చెయ్యడం సుతారము ఇష్టం లేదు .కాని తను మాత్రం వాళ్ళ ఆయనికి ఎట్టి పరిస్థితుల్లో తేలికుడదన్న కండిషన్ మీదే నాకు అవకాశం ఇచ్చింది .ఆ మూడు రాత్రులు ఆమె ఇచ్చిన కోపెరషన్ మాత్రం మరువ లేనిది .ఆ మూడు రాత్రులు వాళ్ళ ఆయనకీ నైట్ డ్యూటీ అవడం తో నా పని సులభం అయ్యింది .మోకాలి నుంచి పాదాల దాక చేత్తో పావుతుంటే ఆమె మొఖం లో కలిగే భావాల్ని నే వర్ణించ లేను .



ఆమె కి అసలు కేరళ పద్దతి అంటే అంత ఇష్టమని అప్పుడే తెలిసింది .పని అయిపోయాక పక్క మీద దుప్పటి మోకాళ్ళ దగ్గర తడి గా అయిపోయేది .అసలు నే చేస్తున్నది కర్రెక్టేనా?నేను మద్యలో దూరడం వల్ల తన కేమన్నా నష్టం జరిగి మొదటికే మోసం వస్తే .నిద్ర హారాలు లేకపోతె పోయే ,నా పని నేను నిక్కచ్చి గా చేస్తున్న అన్నఆత్మ తృప్తి కలిగేది .నేనెంత గట్టి గా చేసిన నవ్వుతు భరించేది , ఆ మూడు రాత్రుల నా అనుభవం రాస్తే పెద్ద పుస్తకం అయ్యేలా వుంది .



ఎంతొ మంది తో నాకు అనుభవమే యి పనిలో కాని ఇమే తో అనుభవం మాత్రం మర్చి పోలేనిది .పని మద్యలో వుండగా వాళ్ళ అయన వచ్చి తలుపు గోడితే అన్న ఆలోచన వచ్చి నప్పుడు చమటలు పట్టేవి కాని అవి పని లో పట్టిన చమటల గా వూహించుకుని ముందుకు పోయా.అలా ఆ మూడు రాత్రులు విజయవంతం గా నా పని పూర్తి చేసి నేను వెళ్తుంటే ఆమె గుమ్మం దాక వచ్చి నాకు వీడు కోలు పలకడం తో నా కృషి ఫలించి నట్టే అని భావించొచ్చు .



కార్ గుద్దడం తో నరాలు చిట్లి చచ్చు బడిన ఆమె కాలు నా కేరళ పద్దతి లోని ఆయుర్వేద మందు మద్దనాతో మామూలు స్తితి కి తీసుకు రావడం నా విజయం గానే భావిస్తా .వాళ్ళ అయన అప్పటి కే neuro పతి మందులు మొదలెట్టడం తో ఆయుర్వేదం మీద నమ్మకం లేక అయన లేనప్పుడే సాధ్య పడింది మరి ఆ పని .ఇది క్లుప్తం గా మూడు రాత్రుల చరిత్ర .

నా'' ఆలోచనా తరంగాలు'' సరిగానే అర్ధం అయ్యాయని భావిస్తూ మీ కాగడా .

2, అక్టోబర్ 2009, శుక్రవారం

దిక్కుమాలిన బ్లాగరి

అర్దరాత్రి అమావాస్య వొక దుర్ముహుర్తన వొక దిక్కుమాలిన బ్లాగరి బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టింది .యెడ పెడ దడ దడ గేదె పేడ వేసినట్టు రాసి పారేసింది .కొంత మంది కుర్ర పినుగుల్ని చేరదీసి ,తను స్వయం గా చెయ్యగా కుక్కలు కూడా ముట్టని అప్పచ్చులు ని వాళ్ళకి తినిపించి తను ఏమి చెత్త రాసినా వా వా వా అని తలో నాలుగు కామెంట్స్ రాస్తే దానికి బదులు గా మీ బ్లాగ్ రూపు రేఖల్ని అందం గా తీర్చు దిద్దుతానని హామీ ఇస్తే సర్లే ఆంటీ ముచ్చట ఎందుకు కాదని వాళ్ళు అలాగే రాసేవారు .దాంతో బ్లాగ్ లోకం లో తను మకుటం లేని మహారాణి అని శాప వసాత్తు ఇక్కడ ఏడ్చింది గాని వాస్తవానికి సినిమాలకి ,టీవీ లకి రాసుకోవలసిన దాన్ని అన్న బ్రాంతి లో బతికేది .దానికి వంత పాడుతూ వొక తమ్ముడు లాంటి బ్లాగర్ అక్క ని గత జన్మ ఏమిటో తెలుసు కోవాలని తెగ ఇది గా వుంది , మన వూళ్ళో కి'' వైదీశ్వరన్ కోయిల్ '' నుంచి నాడీ శాస్త్రం చూసి చెప్పే ఉద్దండులు వేంచేసి వున్నారు నువ్వు ఏవన్నా సరే వెళ్లి ని గత జన్మలో ఏ సంస్థానానికి మహారాణి వో తెలుసుకుని ఆ విషయాలు ని బ్లాగ్ ద్వార ని దురభిమానుల అందరకి తెలియ చెయ్యాలి అనడం తో ఆవేశం తో ఇంటి ముందు ఆపిన రిక్షా ని తొక్కుకుంటూ (స్కూటర్ అనుకుని లెండి)విద్వానులు బస చేసిన హోటల్ కి వెళ్లి తన నాడీ గ్రంధాన్ని తీసి తన గుట్టు రట్టు చెయ్య మని కోరుకుంటుంది .

ఆమె నాడీ గ్రంధం తీసుకుని వస్తు చదివిన లింగం మూర్చ పోతాడు . వెంటనే అతని గురువు వెలమకన్ని నీళ్లు జల్లి తెప్పరింప చేసి భయపడకు చెప్పు అంటూ సౌజ్న చేస్తాడు .లింగం గుండె దిటవు చేసుకుని ఆమె గత జన్మ రహస్యం విప్పుతాడు .(ఇంకావుంది )( బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు)