29, జూన్ 2010, మంగళవారం

మళ్ళి మండిన కాగడా


ఇన్నాళ్ళు విదేశాల్లో ఆశ్రమాలు స్తాపించే పనిలో బిజీ గా వుండడం తో బ్లాగ్ విషయాలకి దూరం గా వుండడం జరిగింది .కాని మళ్ళి నా నిశబ్దాన్ని చేదించే అవసరం వచ్చింది కాబట్టి మళ్ళి విజ్రుబించక తప్పేటట్టు లేదు .యి రెండు నెలల లో ఎంతో మంది ఆడ, మగా , మాడా అభిమానులు మెయిల్స్ ద్వారా కాగడా మళ్ళి వెలగాలని ఆ వేడి తో దీపపు పురుగులు చావాలని ,స్తబ్దుగా వున్నా బ్లాగ్లోకం లో సరదా పుట్టాలని , మళ్ళి మరింత పసందు గా బ్లాగ్ చదవడం వుండాలని కోరడం తో విదేశాలనుంచి ఇప్పుడే వాలి పోయా . త్వరలో నా శిష్యురాల్లతో కలిసి విందు భోజనం ఇవ్వడానికిరెడీ .అన్నీ సద్దుకుని మీరు కూడా సిద్దం గా ఉండండి .